Andhra Pradesh: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఏపీ సీఎం జగన్ భేటీ!

  • నిన్న ఢిల్లీకి వెళ్లిన జగన్
  • ప్రధాని  మోదీతో ప్రత్యేకంగా భేటీ
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతి

ఢిల్లీలో నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్ ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, నందిగం సురేష్‌, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు. 

  • Loading...

More Telugu News