dsc: శుభ‌వార్త‌.. ఏపీలో డీఎస్సీ ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల‌!

  • ప్ర‌క‌ట‌న చేసిన గంటా శ్రీనివాస‌రావు
  • మొత్తం పోస్టులు: 12,370
  • నోటిఫికేష‌న్‌ విడుద‌ల: 15-12-2017
  • ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ: డిసెంబ‌రు 26 నుంచి ఫిబ్ర‌వ‌రి 2 వ‌ర‌కు  

ప్ర‌భుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆశిస్తోన్న అభ్య‌ర్థుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ రోజు డీఎస్సీ ప్ర‌క‌ట‌న‌ చేశారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం నాటికి (జూన్ 12, 2018) ఉపాధ్యాయ ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు. పాఠ‌శాల‌లు ప్రారంభం అయ్యే నాటికి నోటిఫికేష‌న్ నుంచి ప‌రీక్ష, వెరిఫికేష‌న్, అపాయింట్ మెంట్ లెట‌ర్ అందుకోవ‌డం వ‌ర‌కు అన్ని ప్ర‌క్రియ‌లు పూర్తవుతాయ‌ని పేర్కొన్నారు.

  • మొత్తం పోస్టులు: 12,370
  • నోటిఫికేష‌న్‌ విడుద‌ల: 15-12-2017
  • ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ: డిసెంబ‌రు 26 నుంచి ఫిబ్ర‌వ‌రి 2 వ‌ర‌కు  
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్లు:  మార్చి 2  నుంచి 9 వ‌ర‌కు
  • ప‌రీక్ష‌ల తేదీలు:  మార్చి 23, 24, 26
  • మెరిట్ లిస్టు ప్ర‌క‌ట‌న‌: మే 5న 
  • ఎంపికైన అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌: మే 14 నుంచి 19వ‌ర‌కు

More Telugu News