police rides: గుంటూరులో పోలీసుల దాడులు.. భారీగా పందెం కోళ్లు స్వాధీనం

సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో కోళ్ల పందేలు నిర్వహించే వారిని ఉపేక్షించ‌బోమ‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి ప‌రిస‌రాల్లో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వ‌హించారు. దాడుల్లో 50 పందెం కోళ్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌రోవైపు సీతాన‌గ‌రం బోటు యార్డు వ‌ద్ద త‌నిఖీలు కొన‌సాగుతున్నాయ‌ని, అక్క‌డ పెద్ద సంఖ్య‌లో పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు.  

More Telugu News