: రైళ్లలో స్వల్పంగా పెరగనున్న మొదటి, ఏసీ తరగతుల ఛార్జీలు


రైళ్లలో మొదటి, ఏసీ తరగతుల ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. జూన్ 1 నుంచి ఈ ఛార్జీలు 0.5 శాతం పెరగనున్నాయని తెలిసింది. రైళ్లలో సేవాపన్ను కారణంగా ఈ ఛార్జీలను పెంచుతున్నారు. ఈ చార్జీల పెరుగుదల జూన్ 1 నుంచి కొనుగోలు చేసే టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం మొదటి, ఏసీ తరగతుల రైలు ఛార్జీలపై 3.708 శాతం సేవా పన్ను విధించబడుతుంది. జూన్ నుంచి సేవాపన్ను 4.2 శాతం పెరగనుందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News