: శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం


తిరుమలలో ఏడుకొండలవాడి సర్వదర్శనానికి నేడు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు 15 కంపార్ట్ మెంట్లలో నిండి ఉన్నారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో ప్రత్యేక దర్శనానికి 4 గంటలు పడుతోంది. కాగా, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల్లో దర్శనం అయ్యేట్లు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News