పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయనను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు

Related image

ముఖ్యమంత్రి కార్ాయలయము
తెలంగాణ ప్ిభుత్వం

ప్త్రికా ప్ికటన-01 తేద ిః 08-09-2022

నిత్యం పరుల క్షేమానిి పరిత్ప ంచిన పరజాకవి కాళోజీ సాహిత్యం, తెలంగాణ యాసకు, భాషకు, భావుకత్కు పరతీకగా నిలుస్త ందని ముఖ్యమంత్రర కె.చందరశేఖ్ర్ రావు తెలిపారు. పదమవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంత్ర (సెపెటంబర్ 9) సందరభంగా ఆయనన్ స ఎం కేసీఆర్ సమరించ్కునాిరు. సాాత్ంత్ స సమరధుడ్గ గా, సామాజిక ఉదయమకారునిగా, కవిగా కాళోజీ చేస న సేవలు గొపపవని స ఎం అనాిరు. తెలంగాణ భాషకు, సాహితాయనికి కాళోజీ చేస న కృష ని గౌరవిసతత , కాళోజీ జయంత్రని “తెలంగాణ భాషా దినోత్సవం” గా రాషటర పరభుత్ాం నిరాహిస్త నిదని సీఎం తెలిపారు.


తెలంగాణ భాషా, సాహిత్య రంగాలలో విశేష కృష చేస్త ని తెలంగాణ సాహితీవేత్తలన్, కవులన్, వ ైతాళికులన్ గురితంచి, కాళోజీ నారాయణ రావు’ పేరు మీద రాషటర పరభుత్ాం విశిషట పురసాారానిి అందిస్త నిదని స ఎం అనాిరు. ఈ సంవత్సరానికి గాన్ కాళోజీ పురసాారానిి అంద్కుని కవి, చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ కు సీఎం కేసీఆర్ ఈ సందరభంగా శుభాభినందనలు తెలిపారు. ‘పుట్టట కనీది చావునీది బత్ుకంతా దేశానిది’.. అనే కాళోజీ చెైత్నయ సతపరితని కొనసాగిసతత .. తెలంగాణ రాషటర, పరగత్ర నమూనాన్ దేశవాయపతం చేసేంద్కు ముందడుగు వేసాత మని స ఎం కేసీఆర్ అనాిరు.

More Press Releases