Andhra Pradesh: ఏపీలో పలు వర్సిటీలకు ప్రవేశ పరీక్షల బాధ్యత అప్పగింత

  • ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పరీక్షలు
  • కాకినాడ జేఎన్టీయూకి ఎంసెట్ బాధ్యతలు
  • ఎస్వీయూకి పీజీ సెట్ అప్పగింత
  • ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్న ఏయూ
AP Entrance Tests

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్టు నిర్వహణ బాధ్యతలను పలు వర్సిటీలకు అప్పగించారు. కాగా, ఆయా సెట్ లకు సంబంధించిన తేదీలు ప్రకటించాల్సి ఉంది.

ఎంసెట్- జేఎన్టీయూ (కాకినాడ)
ఈసెట్- జేఎన్టీయూ (అనంతపురం)
ఐసెట్- ఏయూ (విశాఖ)
పీజీ సెట్- ఎస్వీయూ (తిరుపతి)
లాసెట్- శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ (తిరుపతి)
ఎడ్ సెట్- ఏయూ (విశాఖ)
ఆర్క్ సెట్- ఏయూ (విశాఖ)

More Telugu News