: మార్కెట్లో కూరగాయలు అమ్మే వారితో ముచ్చటించిన మంత్రి కేటీఆర్

సిరిసిల్లా జిల్లాలోని గాంధీన‌గ‌ర్‌లో 55ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఆధునికీక‌రించిన కూర‌గాయ‌ల మార్కెట్‌ను ఈ రోజు తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంత‌రం కూర‌గాయ‌ల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా కూర‌గాయలు అమ్ముతోన్న వ్య‌క్తుల‌తో కేటీఆర్ ముచ్చ‌టించారు. వారు చేస్తోన్న చిరు వ్యాపార లాభ, న‌ష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంత‌కు ముందు కేటీఆర్.. మేడ్చ‌ల్‌లోని గుండ్లపోచంపల్లిలోని అపెరల్ పార్క్‌లో హెల్సా టెక్స్‌టైల్స్‌ను ప‌లువురు మంత్రుల‌తో క‌లిసి ప్రారంభించారు.         

More Telugu News