: మూడు రోజుల మహానాడు విశేషాలు!

తెలుగుదేశం పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖలో జరిగిన మహానాడుకు సంబంధించిన విశేషాలను ముగింపు ప్రసంగంలో చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
* వేదికపై 34 తీర్మానాలు అమలు
* మొత్తం ప్రసంగించిన వారు 94 మంది
* 27 గంటల పాటు సాగిన చర్చలు
* మూడు రోజుల్లో 11 లక్షల మంది నేరుగా మహానాడును చూశారు.
* 82 లక్షల మంది టీవీల్లో చూశారు.
* కోటి మందికి పైగా సామాజిక మాధ్యమాల్లో విశేషాలు తెలుసుకున్నారు.
* మహానాడుపై నిర్వహించిన సర్వేలో 80 శాతం సానుకూలం
* అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ మహానాడును లక్షలాది మంది వీక్షించారు.
మొత్తం మీద ఈ మూడు రోజుల మహానాడులో కనిపించిన ఉత్సాహాన్ని తన జీవితంలో చూడలేదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

More Telugu News