: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లేటెస్ట్ ట్రెండ్స్

ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ విజయాన్ని ఖాయం చేసుకోగా, గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
ఉత్తరప్రదేశ్: మొత్తం స్థానాలు 403 - ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 403
బీజేపీ - 306, సమాజ్ వాదీ, కాంగ్రెస్ - 69, బీఎస్పీ - 21, ఇతరులు - 7
పంజాబ్: మొత్తం స్థానాలు 117, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 117
కాంగ్రెస్ - 74, అకాలీదళ్, బీజేపీ - 19, ఆప్ 22, ఇతరులు - 2
ఉత్తరాఖండ్: మొత్తం స్థానాలు 70, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 70
బీజేపీ - 53, కాంగ్రెస్ - 14, ఇతరులు - 3
మణిపూర్: మొత్తం స్థానాలు 60, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 40
బీజేపీ - 13, కాంగ్రెస్ - 17, ఇతరులు - 10
గోవా: మొత్తం స్థానాలు 40, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 25
బీజేపీ - 8, కాంగ్రెస్ 11 , ఇతరులు - 6

More Telugu News