tirumala: తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు

తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగాయి. కపిల తీర్థానికి ఎగువ భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కొండపై ఈ అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయి. గాలి ధాటికి అవి చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టారు.

More Telugu News