: మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు సైనికుల మృతదేహాల వెలికితీత!

జమ్ము కశ్మీర్ లో ఈ నెల 28న మచిల్‌ సెక్టార్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మరో ఐదుగురు సైనికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డ అనంతరం సైనికుల కోసం గాలింపు చేపట్టిన సైన్యం తాజాగా వీరి మృతదేహాలను కనుగొంది. మచిల్‌ సెక్టార్ లో కనుగొన్న ఐదుగురు సైనికుల మృతదేహాలను వెలికితీసిన అధికారులు వాటిని వారి స్వస్థలాలకు పంపుతామని తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఇంతవరకు 20 మంది మృతదేహాలను గుర్తించగా, అందులో 14 మండి సైనికుల మృతదేహాలున్న సంగతి తెలిసిందే. మరికొందరు గాయపడ్డారు. 

More Telugu News