accident: సికింద్రాబాద్‌లో వేగంగా వెళుతూ డివైడ‌ర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ ‌లో బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన ఇద్ద‌రు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్క‌డ ఉన్న డివైడ‌ర్‌ను ఢీ కొట్టారు. దీంతో వాళ్లు కింద‌ప‌డిపోయారు. అదే స‌మ‌యంలో వేగంగా వ‌చ్చిన ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్ల‌డంతో వారు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసుల వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More Telugu News