firing: అస్సాంలో ఉగ్ర‌దాడి: ప‌్ర‌తీకారం తీర్చుకున్న భార‌త సైనికులు

అస్సాంలోని తింకూసియా జగూన్‌ ప్రాంతంలో రైఫిల్స్‌ జవాన్లకు చెందిన కాన్వాయ్‌పై ఈ రోజు ఉగ్ర‌వాదులు గ్రెనేడ్లు విసిరి ఇద్ద‌రు సైనికుల ప్రాణాల‌ను తీసిన విష‌యం తెలిసిందే. ఈ దాడి నుంచి వెంటనే తేరుకున్న భద్రతాదళాలు ఉగ్ర‌వాదుల‌పై ఎదురుదాడికి దిగి ప్ర‌తీకారం తీర్చుకున్నాయి. సుమారు రెండు గంట‌ల‌పాటు జ‌రిపిన భార‌త జ‌వాన్ల‌ కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. కాల్పులు ఇంకా కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News