lotty charge: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ.. లాఠీఛార్జ్

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊళ్ల‌కు వెళ్ల‌డానికి వ‌స్తోన్న ప్ర‌యాణికుల‌తో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ కిట‌కిట‌లాడిపోతోంది. అయితే, స‌రైన వ‌స‌తులు క‌ల్పించ‌డంలో అధికారులు విఫ‌ల‌మ‌య్యారు. ఈ రోజు రైల్వే స్టేష‌న్ లో మ‌రింత ర‌ద్దీ పెర‌గ‌డంతో ప్ర‌యాణికుల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ‌కు తీవ్ర‌గాయాలయ్యాయి. వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

More Telugu News