: జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం

జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం ఎన్నికయ్యారు. జయలలిత గుండెపోటుతో కన్ను మూయడంతో శాసనసభా పక్ష నేతగా పన్నీర్ సెల్వంను ఏఐఏడీఎంకే అధికారికంగా ప్రకటించింది. జయలలితకు పన్నీర్ సెల్వం అత్యంత విశ్వాస పాత్రుడన్న సంగతి తెలిసిందే.

More Telugu News