: ఏపీ సెక్రటేరియట్ లో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ హోంశాఖ విభాగపు సెక్షన్ ఆఫీసర్

ఏపీ సచివాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న హోంశాఖ విభాగపు సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ ను అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న సొమ్మును ఆయన వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News