: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు వెలుపల బారులు తీరారు.

More Telugu News