: ఉరీ ఘటనలో మరో సైనికుడి వీర మరణం..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన రాజ్కిషోర్
జమ్ముకశ్మీర్లోని ఉరీ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో వీరమరణం పొందిన సైనికుల సంఖ్య 19కి చేరుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాను రాజ్కిషోర్ పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచాడు. ఆయన వీరమరణంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 19కి చేరుకుంది.