హైదరాబాద్ తర్వాత నాకు అత్యంత ఇష్టమైన నగరం విశాఖ!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- విశాఖలో కిషన్ రెడ్డికి ఆత్మీయ సన్మానం
- అమిత్ షా వద్ద పనిచేయడం సంతోషంగా ఉందని వెల్లడి
- ఉగ్రవాదులపై రాజీపడబోమని పునరుద్ఘాటన
ఆర్టికల్ 370 రద్దుకు ముందు 42 వేల మంది భారతీయులు చనిపోయారని వెల్లడించారు. బీజేపీ తొలి ఉద్యమం ఆర్టికల్ 370పైనే చేపట్టిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కాగా ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్, ద్రోణంరాజు శ్రీనివాస్, సోము వీర్రాజు, హరిబాబు తదితర నేతలు పాల్గొన్నారు.