పవన్కు సీమ గోడు పట్టదా?...బీజేపీ నేత సూటిప్రశ్న
- సీమలో హైకోర్టు ప్రతిపాదనపై వైఖరేంటి?
- కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫండ్ ఏమైంది?
- కియో మోటార్స్ ప్రాంతంలో టీడీపీ నేతలకు భూములు
మరోవైపు టీడీపీ నేతలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇటీవల అనంతపురంలో కియో మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో రైతుల భూములను తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథ్ రెడ్డి భూములు కొనుగోలు చేశారని, ఇందుకు తన వద్ద తగిన ఆధారాలున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి భూములను తిరిగి రైతులకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.