2018 సంవత్సరంలో బ్లాస్ట్ అయ్యే షేర్లు ఏవి?... బ్రోకరేజీ సంస్థల షేర్ల సిఫారసులు ఇవిగో!
01-01-2018 Mon 12:59

వేలాది కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉన్నాయి. ఏటా పదులు, వందల సంఖ్యలో షేర్లు ర్యాలీ చేస్తుంటాయి. అయితే, అలా పెరిగే అవకాశం ఉన్న షేర్లు ఏవన్నది అందరికీ తెలియదు. అందుకే బ్రోకరేజీ సంస్థలు ఏటా పెరిగేందుకు అవకాశం ఉన్న షేర్లను సూచిస్తుంటాయి.
డాబర్ ఇండియా: ప్రస్తుత ధర రూ.349 స్థాయిలో ఉండగా, దీనికి రూ.410 టార్గెట్ ధరతో మోతీలాల్ ఓస్వాల్ సిఫారసు చేసింది.
నీల్ కమల్: ప్రస్తుత ధర రూ.1,836. రూ.2,215 ధరతో మోతీలాల్ ఓస్వాల్ ఈ షేరును కొనుగోలుకు సిఫారసు చేసింది.
మదర్సన్ సుమి: ప్రస్తుత ధర రూ.379. మోతీలాల్ ఓస్వాల్ ఇచ్చిన టార్గెట్ రూ.458.

కెన్ ఫిన్ హోమ్స్: ప్రస్తుతం రూ.473 స్థాయిలో ఉండగా, రూ.612 టార్గెట్ తో కొనుగోలు చేయవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సిఫారసు.
భారత్ ఫోర్జ్: ప్రస్తుత ధర రూ.723 కాగా, రూ.810 టార్గెట్ తో కొనుగోలుకు జియోజిత్ ఫైనాన్షియల్ సూచించింది.
ఏషియన్ గ్రానైటో ఇండియా: ప్రస్తుత ధర రూ.576. రూ.640 లక్ష్యంతో కొనుగోలుకు ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ కొనుగోలుకు సిఫారసు చేసింది.
ఎవరెస్ట్ ఇండస్ట్రీస్: ఈ స్టాక్ ధర ప్రస్తుతం రూ.581 దగ్గర ఉంది. రూ.624లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చన్నది ఎడెల్వీజ్ సిఫారసు.
బిర్లా కార్ప్: ప్రస్తుత ధర రూ.1,150. రూ.1,300 టార్గెట్ తో కొనుగోలుకు ఎడెల్వీజ్ సూచించింది.
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్: ప్రస్తుతం రూ.1,201 దగ్గర ఉన్న ఈ షేరును రూ.1,550 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ రికమెండ్ చేసింది.
ఎండ్యురన్స్ టెక్నాలజీస్: ప్రస్తుతం రూ.1,355 దగ్గర ట్రేడ్ అవుతుండగా, రూ.1,550 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ సూచించింది.

రామకృష్ణ ఫోర్జింగ్స్: ప్రస్తుత ధర రూ.858. టార్గెట్ రూ.975. రిలయన్స్ సెక్యూరిటీస్ సిఫారసు చేసింది.
అపోలో టైర్స్: ప్రస్తుత ధర రూ.269. లక్ష్యం రూ.305. ఇది కూడా రిలయన్స్ సెక్యూరిటీ సీఫారసే.
కజారియా సిరామిక్స్: ప్రస్తుత ధర రూ.729 కాగా, దీన్ని రూ.851 టార్గెట్ తో కొనుగోలు చేయవచ్చంటూ రిలయన్స్ సెక్యూరిటీస్ సూచించింది.
సౌత్ ఇండియన్ బ్యాంకు: ప్రస్తుత ధర రూ.31. టార్గెట్ రూ.38. దీన్ని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సిఫారసు చేసింది.
ఎన్ సీసీ: రూ.134 వద్దనున్న ఈ షేరును రూ.162 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సిఫారసు.
జాగరణ్ ప్రకాశన్: రూ.179 దగ్గరున్న ఈ స్టాక్ ను రూ.199 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సిఫారసు.
More Articles







ఔషధ గుణాల రోజా....ఆరోగ్యానికి రాజా
3 years ago
Advertisement
Telugu News

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
4 minutes ago
Advertisement 36

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
7 minutes ago

పైలట్పై దాడిచేసిన పిల్లి.. విమానం అత్యవసర ల్యాండింగ్
35 minutes ago

శ్రీకాకుళం జిల్లాలో 42 నాటు బాంబులు లభ్యం
50 minutes ago

హైదరాబాద్లో సగం మందికి తెలియకుండానే వచ్చి పోయిన కరోనా.. 54 శాతం మందిలో యాంటీబాడీలు!
1 hour ago

భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
9 hours ago

యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు
9 hours ago

న్యూజిలాండ్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
9 hours ago

ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల
9 hours ago

అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం
10 hours ago

'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
10 hours ago

ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
10 hours ago

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరంలేదన్న కేంద్రం... కేటీఆర్ ఆగ్రహం
10 hours ago

ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
10 hours ago

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పేర్ల నమోదుకు అవకాశం: వైద్య ఆరోగ్య శాఖ
11 hours ago

ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం, దానం చేస్తున్నాం తప్ప కరోనా వ్యాక్సిన్ మనకేదీ?: ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి
11 hours ago

నిర్బంధ ఏకగ్రీవాలా... దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి: సీపీఐ నారాయణ
11 hours ago

ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
11 hours ago

టీచర్ల చేతుల్లో ఉండే పెన్నులు గన్నులుగా మారతాయి... జాగ్రత్త: బండి సంజయ్
12 hours ago

ఏపీలో మరో 102 మందికి కరోనా
12 hours ago