విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2022 Wed 11:30

- జాతీయ జెండాను ఆవిష్కరించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్
- నగర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగియుండాలి
ఈ సందర్భంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ భారత రాజ్యాగం అన్నింటి కన్నా ఉన్నతమైనదని, దీనిని లిఖించుటలో ముఖ్య పాత్ర పోషించిన డా.బిఆర్.అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు చిరస్మరణీయులు అని, భారత దేశ పౌరునిగా మనకు గల హక్కులను భాద్యతలను పొందుపరచుట జరిగిందని ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగియుండాలి అన్నారు. కమిషనర్ హోదాలో ఈ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొనుట ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తాను నిర్వర్తించిన హోదాలో అతి ముఖ్యమైనది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా పని చేయటమే అని అన్నారు.
పారిశుధ్య కార్మికుల నుండి అధికారులు మరియు ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నిలుపుట జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విపత్కర పరిస్థితులలో అహర్నిశలు సిబ్బంది చేసిన సేవలు మరువరానివని అన్నారు. రాబోవు రోజులలో కూడా అందరి సమిష్టి కృషితో విజయవాడ నగరాన్ని మరింతగా అభివృద్ది పరచుకోవాలని ఆశాభావం వ్యక్తపరచినారు. అనంతరం నగర పాలక సంస్థ నందు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 57 మంది అధికారులు, సిబ్బందికి కమిషనర్ ప్రశంసాపత్రములను అందించారు.
కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, మరియు ఇతర విభాగముల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఉపాధ్యాయులు, మాచవరం టి.యం.ఆర్.సి హై స్కూల్ విద్యార్ధులు, ప్రశంసా పత్రములు పొందిన పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


More Press Releases

KIM's doctors give the advantage of minimally invasive surgery to a high-risk patient
55 minutes ago

PM pays tributes to former PM Rajiv Gandhi on his death anniversary
4 hours ago
Atlas of affluence - India's first ever white Paper on luxury launched as a yearly feature
8 hours ago

Ffreedom app launches television series ‘Icons of Bharat’
17 hours ago

FICCI ARISE Invites Applications Excellence Awards
17 hours ago

Social Welfare Residential Students Clinch Medals at France
19 hours ago

Duroflex launches Summer Story’22
19 hours ago

Godavari Flows to India as “UTK”
20 hours ago

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్షా సమావేశం
21 hours ago

Infinix launches Note 12 Series in India
21 hours ago

రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష
22 hours ago

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
22 hours ago

Hyderabad FC announce ‘Open Trials’ for footballers from Hyderabad
23 hours ago

PM congratulates Nikhat Zareen for Gold Medal at Women's World Boxing Championship
1 day ago

కార్మికులు ఆరోగ్యంగా ఉంటే నగరం ఆరోగ్యంగా ఉంటుంది: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
1 day ago

"Bhala Thandhanana" Streaming on Disney+ HotStar
1 day ago

ప్రిపరేషన్ పై సరిగా దృష్టి పెట్టండి.. సక్సెస్ సాధిస్తారు: బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
1 day ago
Telangana State BC Study Circle; Free Off-line coaching programme for Group-I
1 day ago

సీఎస్ సోమేశ్ కుమార్ కు పుస్తకాలను బహూకరించిన డీజీ ఉమేష్ షర్రాఫ్
1 day ago

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా
1 day ago

ఈనెల 20నుండి 'జీ5'లో స్ట్రీమింగ్ కానున్న ఆర్ఆర్ఆర్
1 day ago

గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక సమావేశం నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
1 day ago

Surgery is the only treatment for Hernia: Dr Ankit Mishra
2 days ago

Doctors at Aware Gleneagles Global Hospital remove 206 Kidney stones from a patient in one hour
2 days ago

సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన హీరో విజయ్
2 days ago
Advertisement
Video News

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ ఆమేనా?... అయితే చరిత్ర సృష్టించినట్టే!
4 minutes ago
Advertisement 36

బేగం బజార్ పరువు హత్య కేసు నిందితులు అరెస్ట్
11 minutes ago

భారత బుల్లెట్ ట్రైన్ కు చైనా చక్రాలు.. ఎందుకంటే..!
30 minutes ago

మర్యం నవాజ్ పై ఇమ్రాన్ ఖాన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు!
39 minutes ago

ఫ్యాన్స్ ఉత్తరాలకు రిప్లై ఇచ్చేందుకు నేనే అతడ్ని మద్రాస్ తీసుకెళ్లాను: బీఏ రాజు సంస్మరణ సభలో సూపర్ స్టార్ కృష్ణ
39 minutes ago

దావోస్ సదస్సులో ఏపీ పెవిలియన్ ఇలా!... పక్కనే తమిళనాడు పెవిలియన్!
41 minutes ago

ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ కు మూడు నెలల్లోనే రెండోసారి షాకిచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్
48 minutes ago

బారికేడ్లు తోసుకుని దూసుకెళ్లిన టీడీపీ నేతల బృందం.. కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
1 hour ago

అమేజ్ ఫిట్ జీటీఆర్ 2 స్మార్ట్ వాచ్ కొత్త వెర్షన్ ఆవిష్కరణ
1 hour ago

ఉలిక్కిపడిన కేన్స్.. అత్యాచారాలు ఆపాలంటూ రెడ్ కార్పెట్ పై దుస్తులు విప్పేసిన ఉక్రెయిన్ మహిళ
1 hour ago

చంద్రబాబును ఆర్థిక ఉన్మాది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి
1 hour ago

తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
1 hour ago

బేగంబజార్ పరువుహత్య: 2 నెలల బాబుతో రోడ్డుపై బైఠాయించిన మృతుడి భార్య
1 hour ago

పండ్లు, కూరగాయలతో.. వృద్ధాప్యాన్ని కాస్తంత వెనక్కి నెట్టేయవచ్చు!
1 hour ago

ఢిల్లీలో అఖిలేశ్ యాదవ్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం
1 hour ago

గనుల్లో బొగ్గు దొంగిలించిన వేలాది మంది జనం.. ఇదిగో వీడియో
1 hour ago

ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో విడుదల
1 hour ago

టీలో బెల్లం వేసుకుని తాగొచ్చా..? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
2 hours ago

ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని జైపూర్ కు మళ్లించి, దించేశారు.. అవస్థలను వివరించిన దియామీర్జా
2 hours ago

పెట్రోల్పై పోటీ పడి మరీ డిస్కౌంట్లు ప్రకటించిన రెండు బంకులు
2 hours ago