భద్రకాళి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Related image

హైదరాబాద్: ఈనెల 7వ తేదీ నుంచి 16 వరంగల్ నగరంలో జరిగే భద్రకాళి దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాల పోస్టర్ ను మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, భద్రకాళి ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases