జస్టిస్ ఎన్వీ రమణకి “పుష్పహాసీయం” నీతి శతకాన్ని అందజేసిన తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ

Related image

హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి తాను రచించిన “పుష్పహాసీయం” అనే నీతి శతకాన్ని తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ జే. భవాని శంకర్ అందజేశారు. ఈ శతకం ఆటవెలది ఛందస్సులో భవానీ శంకర్ రచించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి రచయితను అభినందించారు.

More Press Releases