రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్
18-01-2021 Mon 20:13

- గత ఏడాది మార్కును దాటిన ధాన్యం కొనుగోళ్ళు
- పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఈ సందర్భంగా ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో రూపాయికే సరఫరా చేస్తోందన్నారు. ప్రతినెల 87.54 లక్షల కుటుంబాలకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోందని, అలాగే సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఏడాదికి లక్షా 20వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోందని ఈ బియ్యం క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని ఉద్యోగులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో ఈ ఏడాది వానాకాలంలో గత ఏడాది వానాకాలం మార్కును దాటడం జరిగింది. గత ఏడాది 47.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 47.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దాదాపు 11 లక్షల మంది రైతుల నుండి 6,505 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 9వేల కోట్లు విలువచేసే 47.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రూ.8375 కోట్ల రూపాయలను నేరుగా రైతు ఖతాలో జమ చేయడం జరిగిందన్నారు.
నిజాయితీ, నిబద్దత, అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మరింత మంచి పేరు వచ్చేలా ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ సమయంలో పౌరసరఫరాల ఉద్యోగులు చాలా బాగా పని చేశారని, అదనపు బియ్యం సరఫరాతో పాటు రూ.1,500 నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖతాలో జమచేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు సంస్థలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సమావేశంలో పౌరసరఫల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ తో పాటు సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. గోపికృష్ణ, జనరల్ సెక్రటరీ రవినాయక్ సభ్యులు సౌజన్య, రినా తదితరులు పాల్గొన్నారు.
More Press Releases

Telangana Covid Vaccination update as on 06.03.2021
1 day ago

‘Asian Paints Where The Heart Is’ Season 4 kicks-off with Music Maestro Shankar Mahadevan’s Sprawling Holiday Home
1 day ago

Alia Bhatt’s new mantra in life is to ‘Take It Light’ with Cadbury Perk
1 day ago

తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి
1 day ago

Goddess Nayanatara appears on Star Maa this Sunday
1 day ago

India Science Research Fellowship (ISRF) 2021 announced
1 day ago

Telangana Covid Vaccination update as on 05.03.2021
2 days ago

శాంతి స్ధాపన కోసం రోటరీ ఇంటర్నేషనల్ కృషి అభినందనీయం: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
2 days ago

Amrita School of Engineering Announces AlgoQueen Programming Contest for Girls
2 days ago

MG launches ‘‘WOMENTORSHIP’ to support social women entrepreneurs
2 days ago
PayPal India launches Unity Bloom with WSquare
2 days ago

Samantha Akkineni urges everyone to Upgrade to Clean Nutrition with OZiva
2 days ago

We need to ensure good nutritional status of tribal people: Governor Tamilisai
2 days ago

Finolex Cables strengthens its FMEG portfolio!
2 days ago

హస్తకళాకారుల ఉన్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభిన్న కార్యక్రమాల అమలు: లేపాక్షి నిర్వహణా సంచాలకులు లక్ష్మినాధ్
2 days ago

Paytm offers rewards up to Rs. 1000 on mobile recharges, launches referral scheme to get assured cashback of Rs. 100
2 days ago

తెలంగాణ సీఎస్ ను కలిసిన ఈస్తోనియా అంబాసిడర్
2 days ago

DRDO conducts successful flight test of Solid Fuel Ducted Ramjet
2 days ago

Present increase in platform ticket prices at some stations is a "Temporary" measure
2 days ago

KFC India launches all-women restaurant in Hyderabad
2 days ago

Union Minister Prakash Javdekar receives his first shot of COVID19 vaccine
2 days ago

PM pays tributes to Biju Patnaik on his birth anniversary
2 days ago

CM KCR visits Sri Lakshmi Narasimha Swamy Temple, Yadadri
3 days ago

ఈనెల 7న మొజమ్ జాహి మార్కెట్ ఆవరణలో “గుల్దస్తా” సంగీత కార్యక్రమం
3 days ago

Telangana Covid Vaccination update as on 04.03.2021
3 days ago
Advertisement
Video News

కబడ్డీ... కబడ్డీ... అంటూ రోజా సందడి... వీడియో ఇదిగో!
1 hour ago
Advertisement 36

ఎవరు బాగా ఆడతారో రండి తేల్చుకుందాం: బీజేపీ నేతలకు మమతా సవాల్
1 hour ago

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల విధానంలో మార్పు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవిశాస్త్రి
1 hour ago

నేను పనిచేసిన నాయకుల్లో చంద్రబాబు ది బెస్ట్... కానీ ఓసారి తేడా వచ్చింది: గంటా శ్రీనివాసరావు
1 hour ago

జగన్ ఏ విధంగా ఫేక్ ముఖ్యమంత్రి అవుతాడు?: పోసాని
2 hours ago

అరుదైన వ్యాధి బారిపడిన ఇద్దరు హైదరాబాద్ చిన్నారులు... చికిత్స ఖర్చు రూ.22 కోట్లు!
2 hours ago

ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య
3 hours ago

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... 'ఆచార్య' సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫొటో
3 hours ago

పేరు మార్చే ఆలోచన లేదన్న 'కరాచీ' బేకరీ యాజమాన్యం
4 hours ago

20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ కు తోమాల సేవ చేస్తా... నిరూపించకపోతే బడితెపూజ చేస్తా: బండి సంజయ్
4 hours ago

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదు: హరీశ్ రావు
4 hours ago

నేను అసలు సిసలైన త్రాచును... ఒక్క కాటుతో చచ్చిపోతారు: బీజేపీలో చేరిన అనంతరం మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు
4 hours ago

ప్రజల కోసమే కొన్ని భరిస్తున్నాను... ఈ వైసీపీకి భయపడి కాదు: చంద్రబాబు
5 hours ago

రావాలి ప్రభాకర్, కావాలి ప్రభాకర్ అంటున్నారు... వారి ఆదరణ చూస్తే భయమేస్తోంది: జేసీ ప్రభాకర్ రెడ్డి
5 hours ago

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి పేర్ని నాని
6 hours ago

రేపు మహిళా దినోత్సవం... మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేసిన తెలంగాణ సర్కారు
6 hours ago

22 మంది ఎంపీలున్న వైసీపీ రాష్ట్రంలో నిరసనలు చేస్తే మీకు మాకు ఏంటి తేడా?: పవన్ కల్యాణ్
6 hours ago

మీ స్కూటీ నందిగ్రామ్ లోనే పడిపోవాలని ఉంటే నేనేం చేయగలను?: దీదీపై మోదీ వ్యాఖ్యలు
7 hours ago

ఐటీఐఆర్ పై జంతర్ మంతర్ వద్ద దీక్షకు మేం సిద్ధం... మీరు సిద్ధమా?: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
7 hours ago

వైసీపీ తాబేదారులు ఢిల్లీలో శంకరాభరణం నాట్యం చేస్తున్నారు: సీపీఐ నారాయణ
7 hours ago