నాయిని న‌ర్సింహారెడ్డిని పరామర్శించిన తెలంగాణ మంత్రులు

Related image

  • అపోలో హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని మంత్రులు మ‌హ‌మూద్ అలీ, శ్రీ‌నివాస్ గౌడ్ తో క‌లిసి ప‌రామ‌ర్శించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
  • నాయిని న‌ర్సింహారెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్న మంత్రి
  • నాయిని ఆరోగ్య ప‌రిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్న మంత్రి
  • నాయినికి మ‌రింత మెరుగైన చికిత్స అందించాల‌ని అపోలో వైద్యులు, సిబ్బందిని కోరిన మంత్రి
  • నాయిని సాధ్య‌మైనంత తొంద‌ర‌లో కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు.

More Press Releases