Jagan: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేతలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు

  • బండి నారాయణస్వామి, పి. సత్యవతిలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించారన్న సీఎం జగన్
  • తెలుగువారందరికీ గర్వకారణమని వ్యాఖ్యలు
YS Jagan appreciates national award winners

తెలుగు సాహితీవేత్తలు బండి నారాయణస్వామి, పి.సత్యవతిలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ వారిద్దరినీ అభినందించారు. బండి నారాయణస్వామి, సత్యవతి తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. రాష్ట్రం నుంచి ఇద్దరు రచయితలను ప్రతిష్ఠాత్మక అవార్డు వరించడం తెలుగు వారందరికీ గర్వకారణమని అభివర్ణించారు.

More Telugu News