Andhra Pradesh: ఈ నెల 13న ఏపీ మంత్రి వర్గ సమావేశం

  • మరోమారు భేటీ కానున్న మంత్రి వర్గం
  • సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశం
  • సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం

ఏపీ కేబినెట్ మరోమారు సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 13న ఏపీ మంత్రి వర్గం భేటీ అవుతుంది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు మంత్రి వర్గం సమావేశం ప్రారంభమవుతుందని సమాచారం.

More Telugu News