leagal news: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కు వాయిదా

  • నాంపల్లిలోని సీబీఐ ఈడీ కోర్టు నిర్ణయం
  • విచారణకు హాజరైన ఐఏఎస్‌ శ్రీలక్ష్మి, శామ్యూల్‌, రాజగోపాల్‌
  • హాజరు కాని ఏపీ సీఎం జగన్‌

జగన్‌ అక్రమాస్తుల కేసు ఈనెల 14వ తేదీకి వాయిదా పడింది. ఈ శుక్రవారం విచారణకు నాంపల్లిలోని సీబీఐ ఈడీ కోర్టుకు ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి, శామ్యూల్‌, రాజగోపాల్‌ హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కూడా హాజరు  కావాల్సి ఉన్నప్పటికీ, న్యాయమూర్తి సెలవులో ఉన్నారన్న వర్తమానంతో ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది.

More Telugu News