padma awards-2020: ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించిన ప్రభుత్వం.. పీవీ సింధుకు పద్మభూషణ్

  • రేపు 71వ గణతంత్ర దినోత్సవం
  • 2020 సంవత్సరానికి ‘పద్మ’ పురస్కారాలు
  • మొత్తం 141 మంది ఎంపిక

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ‘పద్మ’ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ పురస్కారాలకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి పద్మ విభూషణ్- 7, పద్మభూషణ్- 16 మందికి, పద్మశ్రీ- 118 మందికి ప్రకటించింది. ఆ జాబితా వివరాలు.. 

More Telugu News