Amaravati: శాసనమండలి నిర్ణయంపై రాజధాని రైతుల హర్షం

  • మందడం రహదారిపైకి భారీ సంఖ్యలో రైతులు
  • జాతీయ జెండాలు చేతబూనిన అన్నదాతలు
  • ‘జై అమరావతి’ అంటూ నినాదాలు

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న శాసన మండలి చైర్మన్ నిర్ణయంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త వినగానే, మందడం రహదారిపైకి భారీ సంఖ్యలో రైతులు చేరుకున్నారు. జాతీయ జెండాలు చేతబూనిన రైతులు, ‘జై అమరావతి’, ‘సేవ్ అమరావతి’ అంటూ నినదించారు.

More Telugu News