Ongole: గుడివాడలో ఒంగోలు గిత్తల బలప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం జగన్.. ఫొటోలు ఇవిగో!

  • గుడివాడలో జాతీయస్థాయి ఎడ్ల పందాలు
  • పోటీలను ప్రారంభించిన సీఎం జగన్
  • హాజరైన మంత్రులు

ఏపీ సీఎం జగన్ గుడివాడలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల పందాలను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పందాలను సీఎం ప్రారంభించారు. ఒంగోలు జాతి గిత్తలు బరువులు లాగడం వంటి పోటీలను తిలకించడాన్ని జగన్ ఆస్వాదించారు. అక్కడికి వచ్చిన హరిదాసులతోనూ ఆయన నవ్వుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని తదితరులు హాజరయ్యారు.

More Telugu News