KTR: సంక్రాంతి సంబరాలు.. పతంగులు ఎగురవేసిన కేటీఆర్

  • తెలంగాణ భవన్ లో సంక్రాంతి సంబరాలు
  • ఉత్సాహంగా గడిపిన కేటీఆర్
  • సంబరాల్లో పాల్గొన్న పలువురు నేతలు

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ భవన్ పై పతంగులు ఎగురవేశారు. కేటీఆర్ కు పార్టీ నేతలు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News