Nithin: 'పవర్ పేట'కు నితిన్ గ్రీన్ సిగ్నల్

  • తెరకెక్కిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
  • ఇప్పటికే మూడు చిత్రాలతో యువనటుడు బిజీ 
  • పూర్తికావచ్చిన 'భీష్మ'

యువనటుడు నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'పవర్ పేట' పేరుతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రానున్న వేసవిలో ప్రారంభమవుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 'భీష్మ' చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్న నితిన్, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న 'రంగ్ దే' చిత్రం షూటింతోనూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో చిత్రం చేయాల్సి ఉంది. ఆ తర్వాత 'పవర్ పేట'కు వెళ్తారు. కృష్ణచైతన్య ఈ చిత్రానికి కథ సమకూర్చుతున్నారు.

More Telugu News