Sensex: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • ప్రారంభం నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన సూచీలు
  • 8 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 12 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకుల్లోనే సూచీలు కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 41,681కి చేరింది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 12,271 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.47%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.82%), యస్ బ్యాంక్ (1.70%), హీరో మోటోకార్ప్ (1.59%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.14%).

టాప్ లూజర్స్:
వేదాంత లిమిటెడ్ (-2.88%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.03%), టాటా మోటార్స్ (-1.42%), ఐటీసీ (-1.23%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.86%).

More Telugu News