Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే

  • 206 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 57 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడున్నర శాతానికి పైగా లాభపడ్డ ఎం అండ్ ఎం

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 206 పాయింట్లు లాభపడి 41,559కి చేరింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 12,222కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.64%), సన్ ఫార్మా (2.42%), ఏసియన్ పెయింట్స్ (1.88%), ఐటీసీ (1.66%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.62%).

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-2.91%), యస్ బ్యాంక్ (-1.89%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.68%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.67%), ఎన్టీపీసీ (-1.34%).

More Telugu News