Chandrababu: చంద్రబాబు బస్సుపై దాడి ఘటన.. పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతల ఫిర్యాదు

  • దాడి ఘటనపై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • బాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు ఎలా అనుమతి ఇచ్చారు?

నిన్న అమరావతిలో చంద్రబాబు బస్సుపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారు? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

More Telugu News