Kerala Express Wheel broken: చిత్తూరు జిల్లాలో కేరళ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

  • చక్రం విరగటంతో నిలిచినపోయిన రైలు
  • ప్రయాణికులు సురక్షితం
  • చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఘటన

కేరళ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగడంతో  కేరళ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఈ రోజు రాత్రి చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులకు ఏమీ కాలేదు. వారు సురక్షితంగా బయట పడ్డారని తెలుస్తోంది.  ప్రమాదంపై సమాచారమందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు.

More Telugu News