Andhra Pradesh: సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎస్ నీలం సాహ్ని

  • కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరణ
  • తాడేపల్లిలో జగన్ ని కలిసిన నీలం సాహ్ని
  • ఆమెను అభినందించిన జగన్

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో తనను కలిసిన ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసిన జగన్ అభినందించారు.

More Telugu News