Andhra Pradesh: లక్ష్మీపార్వతికి కేబినేట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు!

  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ
  • ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్న లక్ష్మీపార్వతి
  • ఈ పదవి కేబినెట్ హోదాతో సమానం

ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని ఇటీవల ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ నియామక వివరాలను పేర్కొన్నారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ పదవిలో ఆమెకు కేబినెట్ హోదాను కల్పించారు. 

More Telugu News