Telugudesam: వ్యక్తిగత భద్రత తగ్గించారు.. హైకోర్టును ఆశ్రయించిన పరిటాల సునీత

  • ఏపీ ప్రభుత్వం నా వ్యక్తిగత భద్రత తగ్గించింది
  • 2+2 భద్రతను 1+1కు తగ్గించారు
  • నా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా అదే భద్రత కొనసాగించాలి

తన భద్రత విషయంలో ఏపీ టీడీపీ నేత పరిటాల సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తన వ్యక్తిగత భద్రతను తగ్గించిందని ఆరోపిస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. 2 ప్లస్ 2 భద్రతను 1 ప్లస్ 1కు తగ్గించారని పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా 2 ప్లస్ 2 భద్రత కొనసాగించాలని కోరారు.

More Telugu News