Tirumala: తిరుమలలో దళారుల అరెస్టు

  • బ్రేక్ టికెట్లను అధిక ధరకు అమ్మిన శ్రీనివాసుల నాయుడు
  • 24 మంది దళారుల అరెస్టు
  • పోలీసుల అదుపులో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు

పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలలో బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న శ్రీనివాసుల నాయుడు సహా మరో 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాయుడిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం బయటపడిందని పోలీసులు తెలిపారు. గూడూరు శాసన సభ్యుడు సిఫార్సు లేఖపై బ్రేక్ టికెట్లను పొందిన దళారులు భక్తులకు అధిక ధరకు అమ్మారు. ఈ వ్యవహారంలో ఇద్దరు టీటీడీ ఉద్యోగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News