Hyderabad: మరోసారి మెట్రో స్టేషన్ పైనుంచి ఊడిపడ్డ పెచ్చులు!

  • జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఘటన
  • ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • ఈ ఘటనపై ‘మెట్రో’ అధికారులు స్పందించాల్సి ఉంది

మరోసారి మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే, పెచ్చులూడిపడ్డ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా, అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులూడిపడ్డ ఘటనలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.

More Telugu News