Nobel Prize: ఇప్పటివరకు నోబెల్ అందుకున్న భారతీయులు వీరే!

  • ఈ ఏడాది అభిజిత్ బెనర్జీకి నోబెల్
  • ఆర్థికశాస్త్రంలో అత్యుత్తమ కృషికి గుర్తింపు
  • గతంలో నోబెల్ అందుకున్న పలువురు భారతీయులు

ప్రపంచప్రఖ్యాతి పొందిన నోబెల్ పురస్కారాలను కొన్నిరోజులుగా వివిధ రంగాల్లో అత్యున్నత కృషి చేసినవారికి ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో ప్రవాసభారతీయుడు అభిజిత్ బెనర్జీకి నోబెల్ ప్రైజ్ దక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నోబెల్ అందుకున్న భారత పౌరుల వివరాలు ఇవే....

  • రబీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం)
  • చంద్రశేఖర్ వెంకటరామన్ (ఫిజిక్స్)
  • హరగోబింద్ ఖురానా (వైద్యశాస్త్రం)
  • మదర్ థెరిస్సా (శాంతి)
  • సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (ఫిజిక్స్)
  • అమర్త్యసేన్ (ఆర్థికశాస్త్రం)
  • వెంకటరామన్ రామకృష్ణన్ (కెమిస్ట్రీ)
  • కైలాష్ సత్యార్థి (శాంతి)
  • అభిజిత్ బెనర్జీ

More Telugu News