Andhra Pradesh: ఏపీలో రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి

  • ప్రతి ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి
  • ఈ నెల 13న వాల్మీకి జయంతి కార్యక్రమాలు
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు

వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి నిర్వహించాలని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13న వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ జయంతి నిర్వహించే నిమిత్తం పదమూడు జిల్లాలకు రూ.25 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

More Telugu News