Killi Kruparani: కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్

  • విశాఖపట్నంలో కృపారాణి తనయుడి వివాహం
  • వధూవరులకు ఆశీస్సులు అందజేసిన జగన్
  • పలువురు మంత్రులు కూడా పెళ్లికి హాజరు

ఏపీ సీఎం జగన్ వైసీపీ మహిళా నేత కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కృపారాణి తనయుడు క్రాంతికుమార్ వివాహం అలేఖ్యతో విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి విచ్చేసిన సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సీఎంతో పాటు మంత్రులు ధర్మాన కృష్ణదాసు, వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

More Telugu News