Vice-president: కోడెల మృతి విచారకరం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • కోడెల ఆత్మకు శాంతి కలగాలి
  • కోడెల కుటుంబ సభ్యులకు సానుభూతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కోడెల మృతి విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కోడెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News