crime: విదేశీ మహిళపై యూపీ పోలీసుల అత్యాచారం

  • కిర్గిజిస్థాన్ మహిళపై దారుణం
  • పౌరసత్వం ఇప్పిస్తామని నమ్మించి వెంట తీసుకెళ్లిన కానిస్టేబుళ్లు
  • పలుమార్లు అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ విదేశీ మహిళపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. హాతరస్ జిల్లాకు చెందిన ఓ యువకుడు కిర్గిజిస్థాన్‌కు చెందిన ఓ యువతిని పెళ్లాడాడు. ఆమెకు భారత పౌరసత్వం ఇప్పిస్తామని నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు లక్నో, మథురలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News