Vijay Sai Reddy: దొంగతనం తప్పేంకాదంటూ దర్జాగా తిరిగేస్తారు... విజయసాయిరెడ్డి గారి సమస్య ఇదే!: బుద్ధా వెంకన్న

  • విజయసాయిరెడ్డిపై బుద్ధా విమర్శలు
  • 'క్లెప్టోమేనియా' జబ్బును ప్రస్తావించిన టీడీపీ నేత
  • దొరికినవన్నీ దోచుకోవాలనుకుంటారని వ్యంగ్యం

వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పారాహుషార్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఎంత సంపాదించినా, ఇంకా ఏదో దోచుకోవాలని భావిస్తుంటారని, ఏ పదవిలో ఉన్నా కనిపించినవన్నీ దోచుకోవాలనుకునే జబ్బును మానసిక శాస్త్రంలో 'క్లెప్టోమేనియా' అంటారని సెటైర్ వేశారు. విజయసాయిరెడ్డి గారి సమస్య ఇదేనని, దొంగతనం తప్పేంకాదంటూ దర్జాగా తిరిగేస్తుంటారని విమర్శించారు.

More Telugu News